అయినవిల్లి మండలం విలస గ్రామంలో గురువారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కనుక పంపిణీ కార్యక్రమంలో పి. గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయన చేతులమీదుగా పలువురు లబ్ధిదారులు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మద్దాల సుబ్బారావు, శిరిగినీడీ వెంకటేశ్వరావు, మద్ద చంటి, గ్రామ సర్పంచ్ కుసుమ లిల్లి మంగేష్కర్ తదితరులు పాల్గొన్నారు.