పి. గన్నవరం: కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది

81చూసినవారు
కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పి. గన్నవరం టీడీపీ కో-కన్వినర్ మోకా ఆనంద్ సాగర్ అన్నారు. పి. గన్నవరం మండలం పి. గన్నవరంలో బుధవారం ఆయన మాట్లాడుతూ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రెండు రోజులలో వస్తుందని, వేట విరామం సమయంలో గత ప్రభుత్వం 10 వేలు ఇస్తే, కూటమి ప్రభుత్వం 20 వేల రూపాయలు ఇస్తుందన్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి వున్న చిత్తశుద్ధి అన్నారు.

సంబంధిత పోస్ట్