కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పార్టీ శ్రేణులు ప్రచారం చేయాలని జడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు సూచించారు. పి. గన్నవరంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ శ్రేణులకు ఈ నెల 19న సభ్యత్వాల కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.