పి. గన్నవరంలో కూటమి మహిళా నేతల నిరసనలు

81చూసినవారు
అమరావతి ప్రాంత మహిళలపై అసభ్య వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పి. గన్నవరంలో మంగళవారం కూటమి పార్టీలకు చెందిన మహిళలు మూడు రోడ్ల కూడలిలో ఆందోళన చేపట్టారు. టీడీపీ మహిళా నేత మద్దుల రాజేశ్వరి. కొమ్మినేని, కృష్ణంరాజుల చిత్రపటాలను చెప్పుతో కొట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్