రామచంద్రపురం: మంత్రి సుభాస్ ను కలిసిన సర్పంచ్ నాగిరెడ్డి

85చూసినవారు
రామచంద్రపురం: మంత్రి సుభాస్ ను కలిసిన సర్పంచ్ నాగిరెడ్డి
రామచంద్రపురం మండలం హసన్ బాద గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి సతీష్రావు ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన నేపథ్యంలో శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ని రామచంద్రపురంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ హసన్ బాద గ్రామ అభివృద్ధికి సహకారం అందించాలని మంత్రి సుభాష్ ని కోరడం జరిగిందని తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్