దేవరపల్లి: సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే

76చూసినవారు
దేవరపల్లి: సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే
దేవరపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశ కార్యక్రమం గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల పరిధిలో అధికారులు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేవీకె దుర్గారావు, ఎంపీడీవో వేణు గోపాల్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్