దేవరపల్లి: కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

81చూసినవారు
దేవరపల్లి: కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
మహిళా సంరక్షణ ధ్యేయంగా వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. దేవరపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కుట్టు మిషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవరపల్లి మండలంలో ఎంపిక చేసిన 150 మందికి శిక్షణ ఇస్తున్నామని అనంతరం వారికి కుట్టుమిషన్లు అందజేస్తామని అన్నారు. ఎంపీడీవో, ఎంపీపీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్