దేవరపల్లి: నేషనల్ ప్రాజెక్ట్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి

79చూసినవారు
దేవరపల్లి: నేషనల్ ప్రాజెక్ట్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి
దేవరపల్లి మండలంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గ్రామదర్శిని కార్యక్రమం మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మద్ధిపాటి వెంకటరాజు శనివారం దేవరపల్లి గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం చేపట్టి ప్రజల నుంచి సమస్యలు విని నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే 36 కోట్ల నిధులుతో దుద్దుకూరు, యర్నగూడెం వయా పల్లంట్ల మీదుగా నేషనల్ ప్రాజెక్టు ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్