దేవరపల్లి: సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యత

65చూసినవారు
దేవరపల్లి: సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యత
మండల కేంద్రమైన దేవరపల్లిలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు శనివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరానికి అనుగుణంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్