గోపాలపురం: ఉపాధి హామీ చట్టం తీసుకురావడానికి కృషి

68చూసినవారు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఆరోపించారు. శనివారం గోపాలపురం నియోజవర్గం ద్వారకా తిరుమల, తిమ్మాపురం గ్రామాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఉపాధి హామీ చట్టం తీసుకొని రావడంలో వ్యవసాయ కార్మిక సంఘాల, వామపక్ష పార్టీల కృషి ఎంతో ఉందన్నారు.

సంబంధిత పోస్ట్