నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా నిడదవోలు పట్టణంలో జరుగుతున్న ఆర్ ఓ బి( రైల్వే బ్రిడ్జి) పనులను పరిశీలించారు. పనులు యొక్క వివరాలు, పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.