కాకినాడ: 13న డి. ఎస్. సి. అవగాహన సదస్సు

54చూసినవారు
ఈనెల 13 వ తేదీ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డి. ఎస్. సి. అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి. రవి చక్రవర్తి, పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి‌. ప్రభాకర వర్మ లు తెలిపారు. శుక్రవారం కాకినాడ యుటిఎఫ్ లో మీడియా తో మాట్లాడారు. విద్యా మనో విజ్ఞాన శాస్త్రం" స్టడీ మెటీరియల్ ఉచితంగా అందచేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్