కాకినాడ: పిడిఎస్ బియ్యాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్

56చూసినవారు
కాకినాడ: పిడిఎస్ బియ్యాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్
కాకినాడ పోర్ట్ లో పశ్చిమ ఆఫ్రికాకు తరలిస్తున్నా అక్రమ పిడిఎస్ బియ్యాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం పరిశీలించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, చైర్మన్ తోట సుధీర్ తదితరులు పాల్గొన్నారు. బార్జ్ లోఉన్నా బియ్యం శాంపిల్స్ ను తీశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు పలు సూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్