స్మగ్లింగ్‌ హబ్‌గా కాకినాడ పోర్టు: పవన్ కల్యాణ్‌

58చూసినవారు
స్మగ్లింగ్‌ హబ్‌గా కాకినాడ పోర్టు: పవన్ కల్యాణ్‌
కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌ హబ్‌గా మార్చారంటూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాకినాడ పోర్టులో తనిఖీలు నిర్వ‌హించిన అనంత‌రం ఆయన మీడియ‌తో మాట్లాడారు. "ఎన్నికల సందర్భంగా మేం చేసిన పర్యటనల్లో(2019-24 మధ్య) కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించాం. అవినీతిని అరికడతామని ప్రజలకు మాట ఇచ్చాం. మేం వచ్చాక 51 వేల టన్నుల రేషన్‌ బియ్యం పట్టుకున్నాం" అని ప‌వ‌న్ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్