డయల్ యువర్ కమిషనర్, ప్రజా వ్యతిరేక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు వచ్చే సమస్యల అర్జీల పరిష్కారానికి సత్వరం చొరవ చూపాలని కాకినాడ నగరపాలక సంస్థడిప్యూటీ కమిషనర్ కె. మనోహర్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలొనిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికిడిప్యూటీ కమిషనర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డయల్ యువర్ కమిషనర్ నంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలుసుకున్నారు.