కాకినాడ: కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ర్యాలీ

62చూసినవారు
కాకినాడ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న టెక్నికల్, నాన్ టెక్నికల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బత్తుల శివశంకర్, కాకినాడ జిల్లా సెక్రటరీ తుమ్మలపల్లి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్