దేవరపల్లి: క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

74చూసినవారు
దేవరపల్లి: క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
దేవరపల్లి హైస్కూల్ నందు క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జనసేన ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు పాల్గొని క్రికెట్ లీగ్ ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల పరిచయం చేసుకుని, కాసేపు బ్యాటింగ్‌ చేసి నిర్వాహకులను ఉత్సాహపరిచారు.

సంబంధిత పోస్ట్