రైతు అభ్యున్నతకు సహకార కేంద్ర బ్యాంకు శ్రమిస్తుందని అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కో ఆపరేటివ్ సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. శనివారం కాకినాడ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించిన 103 వ అంతర్జాతీయ సహకార దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార కేంద్ర బ్యాంకు రైతులకు ఎప్పుడు అందుబాటు లో అందుబాటులో ఉంటుందన్నారు.