కాకినాడ రూరల్ లో నఖ బంది

67చూసినవారు
కాకినాడ రూరల్, సర్పవరంలో నఖ-బంది కార్యక్రమంలో భాగంగా వాహన తనిఖీలను చేపట్టడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం రాత్రి 9 గంటలనుండి 11 గంటల వరకు అన్ని ముఖ్యమైన రోడ్ల కూడళ్లలో వాహనాల తనిఖీ, లాడ్జీల తనిఖీలను చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా అనుమానితులు ఉన్నట్లయితే వారి నుండి వివరాలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్