కాకినాడ రూరల్ సూర్యారావుపేట వద్ద ఉన్న ఎన్టీఆర్ బీచ్ లోని ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సముద్ర తీరాన్ని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పి సుందరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ షణ్మోహన్. పర్యాటక శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. గత జూన్ నెలలో సుమారుగా 500 కొబ్బరి మొక్కలను నాటారు.