కరప: డిప్యూటీ ఎండీవో సమీక్ష

80చూసినవారు
కరప: డిప్యూటీ ఎండీవో సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మనమిత్ర యాప్ పై గురువారం నుంచి ప్రజల వద్దకు వెళ్లి అవగాహన కల్పించాలని కరప డిప్యూటీ ఎండీవో సలాది శ్రీనివాసరావు సూచించారు. బుధవారం కార్యదర్శులతో కాకినాడ రూరల్ పరిధిలోని కరపలో బుధవారం సమీక్ష నిర్వహించారు. కార్యదర్శిలు, సచివాలయ సిబ్బంది కచ్చితంగా ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్