ఆలమూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద శాంతియుత నిరసన

82చూసినవారు
ఆలమూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద శాంతియుత నిరసన
గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భారత్ మందిరాల్లో వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఆలమూరు మండలంలోని పెదపళ్ల, చొప్పెల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద గురువారం సీహెచ్వోలు శాంతియుత నిరసనను తెలియ జేశారు. సమస్యలను పరిష్కరించాలాంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్