కొత్తపేట: ఆలయాల్లో బీజేపీ నేతల పూజలు

71చూసినవారు
కొత్తపేట: ఆలయాల్లో బీజేపీ నేతల పూజలు
భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని భారతీయ సైనికులు, దేశ సరిహద్దు గ్రామాల ప్రజలు క్షేమంగా ఉండాలని బీజేపీ అధిష్టానం పిలుపుమేరకు శనివారం బీజేపీ నేతలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. కొత్తపేట మండల పార్టీ అధ్యక్షులు సంపతి కనకేశ్వర ఆధ్వర్యంలో స్థానిక బోడిపాలెం వంతెన వద్ద గల దుర్గామాత ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కండవల్లి పాండురంగాచార్యులు పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్