రావులపాలెం: తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ఆకుల

67చూసినవారు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్ష పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ అన్నారు. శనివారం రావులపాలెం టీడీపీ కార్యాలయం వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రైతుల ప్రయోజనాలను మీరు ఏవిధంగా కాపాడారో విశ్లేషణ చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్