రావులపాలెం: సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ దోహదపడుతుంది

67చూసినవారు
రావులపాలెం: సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ దోహదపడుతుంది
సమస్యలను పరిష్కారానికి ప్రజాదర్బార్ దోహద పడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం సత్యానందరావు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆకుల రామకృష్ణ పాల్గొన్న ఈ ప్రజాదర్బార్ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి ప్రజలు వినతులను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ వినతులపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి ప్రజాదర్బార్ లో 292 వినతులు వచ్చాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్