కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామిని మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి వివిధ సేవలు, విరాళాలు ద్వారా రూ. 2.98 లక్షలు ఆదాయం లభించినట్లు ఈఓ చక్రధర్ రావు తెలిపారు. దర్శనం చేసుకున్న భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు