దుద్దుకూరు: నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు

80చూసినవారు
దుద్దుకూరు పంచాయతీ పరిధిలోని 14వ వార్డు ఎస్సీ కాలనీ నుండి హైవే రోడ్డు వరకు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు తక్కువ ఎత్తులో ఉండటంతో ప్రమాదకరంగా మారడంతో ఆ విద్యుత్ స్తంభాలను తొలగించారు. శుక్రవారం ఏఈ చిలక వెంకట్రావు కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించారు. కొత్త స్తంభాలను ఏర్పాటు చేయడంతో ప్రజలు, పాదచారులు, వాహనదారులు సంబంధిత శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్