కొవ్వూరు: భారత సైనికులకు విజయం కలగాలి

73చూసినవారు
కొవ్వూరులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉగ్రవాదుల నిర్మూలన లక్ష్యంగా పోరాటం చేస్తున్న భారత సైనికులకు ఆత్మస్థైర్యం విజయం కలగాలని తూ. గో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. దేశ భద్రత కోసం పోరాడుతున్న యోధుల రక్షణకు స్వామివారి ఆశీర్వాదం కలగాలని కోరారు.

సంబంధిత పోస్ట్