మండపేట పట్టణ టిడిపి అధ్యక్షులుగా ఉంగరాల రాంబాబు

62చూసినవారు
మండపేట పట్టణ టిడిపి అధ్యక్షులుగా ఉంగరాల రాంబాబు
మండపేట టౌన్ టిడిపి అధ్యక్షులుగా ప్రస్తుత అధ్యక్షులు ఉంగరాల రాంబాబు శనివారం ఎన్నికయ్యారు. వరసగా మూడోసారి ఆయన ఈ పదవి చేపట్టారు. పార్టీకి వీర విధేయుడుగా వుండటం తో పాటు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు వి. సాయి కుమార్ బాబుకు అత్యంత సన్నిహితులు గా గుర్తింపు పొందారు. టిడిపి ఏర్పాటు అయినప్పటి నుండి టౌన్ అధ్యక్షులుగా కాపు సామాజిక వర్గీయులకు ఈ పదవి ఇవ్వడం ఆనవాయితీ.

సంబంధిత పోస్ట్