ముమ్మిడివరం: గురుకుల పాఠశాలను సందర్శించిన ఆర్డీవో

59చూసినవారు
ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలను అమలాపురం ఆర్డీవో మాధవి గురువారం సందర్శించారు. గత రెండు రోజులుగా గురుకులంలో పిల్లలకు సరైన నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారనే ఆరోపణలు నేపథ్యంలో ఆమె అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేరుగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్