కౌంటింగ్ కేంద్రానికి చేరిన ముమ్మిడివరం వైసీపీ అభ్యర్థి

1528చూసినవారు
కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాల వద్ద డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీశ్ కుమార్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్