ఆర్టీసీ బస్,ప్రైవేటు ట్రావెల్స్ బస్ ఢీ

1594చూసినవారు
ముమ్మిడివరం మం.అన్నంపల్లి వద్ధ 216 జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్,ప్రైవేటు ట్రావెల్స్ బస్ ఢీ కొన్న ఘటనలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణీకులకు,ఇరువురు డ్రైవర్లకు గాయాలయ్యాయి.గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు. కాకినాడ నుంచి అమలాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్, హైదరాబాద్ నుంచియానాం వస్తున్న బస్ లు ఢీ కొన్నాయి.ముమ్మిడివరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్