కారులో వచ్చారు.. సామగ్రితో ఉడాయించారు

57చూసినవారు
కారులో వచ్చారు.. సామగ్రితో ఉడాయించారు
తాళ్లరేవు మం. సీతారామపురంలో గురువారం ఓ విచిత్రమైన దొంగతనం చోటుచేసుకుంది. స్థానిక నందిత ఎంటర్ప్రైజెస్ దుకాణానికి కొందరు కారులో వచ్చారు. రూ. 10వేలు విలువైన సరుకులు కొనుగోలు ఫోన్పే చేశాం చూసుకోమంటూ షాపు యజమానికి చెప్పారు. యజమాని చూసేలోపే అక్కడి నుంచి ఉడాయించారు. తనకు డబ్బుకు రాలేదని తెలుసుకున్న షాపు యజమాని ఓలేటి ఈశ్వరి కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్