నిడదవోలు: ధాన్యం సేకరణ లక్ష్యం పెంపు

64చూసినవారు
నిడదవోలు: ధాన్యం సేకరణ లక్ష్యం పెంపు
నిడదవోలు మండలంలోని శెట్టిపేటలో 400 మెట్రిక్ టన్నులు, సమిశ్రగూడెంలో 300 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం పెంపొందించామని మంత్రి కందుల దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయమై అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి వెంటనే ధాన్యం సేకరణ లక్ష్యం పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆమేరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్