పెద్దాపురం: పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి

84చూసినవారు
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, దళారుల దోపిడీని అరికట్టాలని ఏపీఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రమేష్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్దాపురం మండలం పులిమేరు గ్రామం, ఆర్బికే సెంటర్ ఎదురుగా సామర్లకోట-పత్తిపాడు రోడ్డుపై గురువారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఆర్బీకే సెంటర్‌లో తక్షణమే సీఎంఆర్‌ను ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్