తూర్పుగోదావరి జిల్లాలో గత 24 గంటల్లో సగటున 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని గణాంక శాఖ అధికారులు గురువారం తెలిపారు. చాగల్లులో అత్యధికంగా 36.8 మిల్లీమీ., రాజమహేంద్రవరం రూరల్లో 34.5 మిల్లీమీ., అర్బన్లో 25.0 మిల్లీమీ. నిడదవోలులో 23.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని తెలిపారు.