సామర్లకోట మునిసిపల్ కార్యాలయం ఎదుట గురువారం సాయంత్రం మునిసిపల్ పారిశుధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా చేసారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా నాయకుల హాజరు మధ్య సామర్లకోట పారిశుధ్య సిబ్బంది ఈ ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం అధికారులకు డిమాండ్లతో వినతి పత్రాన్ని నాయకులు అందజేశారు.