పాత పెన్షన్ విధానం పునరుద్దరించాలి

61చూసినవారు
పాత పెన్షన్ విధానం పునరుద్దరించాలి
నూతన పెన్షన్ విధానం రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని, 8వవేతన కమీషన్. వెంటనే అమలుచేయాలని డిమాండు చేస్తూ సామర్లకోట రైల్వే ఐవోడబ్ల్యూ కార్యాలయం ఎదుట గురువారం రైల్వే కార్మికులు, సిబ్బంది పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. కోవిడ్ సమయంలో నిలుడాలా చేసిన. 18. నెలల డీ ఏ బకాయిలు చెల్లించాలని కోరారు. సంఘ్ చైర్మన్ ఈశ్వర్రావు, కార్యదర్శి ఎం. రమేష్ ల ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్