పిఠాపురం: సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలి

59చూసినవారు
పిఠాపురం మండలం మల్లం గ్రామానికి చెందిన సురేష్ విద్యుత్ షాక్ తో బుధవారం మృతి చెందాడు. సురేష్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆ గ్రామస్థులు గురువారం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సురేశ్ అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇంటి వద్ద కరెంటు పని చేయడానికి వెళ్లాడని, అదే సమయంలో ఇంటి యజమానులు కరెంట్ ఆన్ చేయడంతోనే అతను మృతి చెందాడని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్