కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లిగ్రామానికి చెందిన నూకరాజు పెంటయ్యమ్మ దంపతుల కుమారుడు ఏసుబాబు అదృశ్యమయ్యాడు. ఏప్రిల్ 25 శుక్రవారం సాయంత్రం నుండి కనిపించడం లేదు. అతనికి మతిస్థిమితం సరిగలేదని దయచేసి ఎవరికైనా కనిపిస్తే 8885133385, 9346264858, 9346264858 నెంబర్ లకు సంప్రదించాలని కుటుంబీకులు వేడుకుంటున్నారు.