శంఖవరం: అంబేడ్కర్ విగ్రహానికి అవమానం.. మరి అందరిని అరెస్టు చేయాలి

74చూసినవారు
శంఖవరంలో అంబేడ్కర్ విగ్రహానికి అవమానం చేసిన ఘటనలో పోలీసులు ఒకరిని మాత్రమే అరెస్ట్ చేశారని, ఈ కేసులో మరి కొంతమంది ఉన్నారని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. వారిని కూడా అరెస్ట్ చేయాలని గురువారం డిమాండ్ చేశారు. అయితే పోలీసులు పెట్టిన కేసుపై నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయగా, అదనపు ఎస్పీ భాస్కరరావు వారికి కేసులు వివరాలు వెల్లడించారు. అరెస్ట్ చేసేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని నాయకులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్