కిర్లంపూడి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో రాజేశ్వరరావు పంచాయతీ కార్యదర్శులు, సంక్షేమ విద్యా సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆగస్టు 1న ఉదయం 6 గంటల నుండే పింఛన్ల పంపిణీ ప్రారంభించి సాయంత్రం 6 గంటలలోపు ముగించాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీ అంశంలో ఎవరు అలసత్వం వహించినా శాఖాపరమైన చర్యల తీసుకుంటామని హెచ్చరించారు.