ఏలేశ్వరం: సమాధుల తోట బాగు చేయమని వినతిపత్రం

75చూసినవారు
ఏలేశ్వరం: సమాధుల తోట బాగు చేయమని వినతిపత్రం
ఏలేశ్వరం టౌన్లో ఈస్టర్ పర్వదినం 20వ తేదీన కావడంతో సమాధుల తోట బాగు చేయమని బుధవారం టిడిపి పార్టీ ఆఫీసులో వినతిపత్రం ఇచ్చారు. 6వ వార్డుకు చెందిన నండ మాధవి ఆధ్వర్యంలో 100 మంది మహిళలు సమాధుల తోట ముళ్ల తుప్పలతో ఉందని దానిని బాగు చేయించమని 4వ వార్డు కౌన్సిలర్ టీడీపీ ముఖ్య నాయకులు బొదిరెడ్డి గోపికి వినతిపత్రం ఇచ్చారు. ఈస్టర్ కి 2 రోజుల ముందుగానే బాగు చేయిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్