మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన బీజేపీ నేతలు

67చూసినవారు
మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన బీజేపీ నేతలు
రాజమండ్రిలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను కోనసీమ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి గొడవర్తి రామచంద్రరావు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్