రాజమండ్రి నగరంలో పర్యటించిన కమిషనర్

64చూసినవారు
రాజమండ్రి నగరంలో పర్యటించిన కమిషనర్
రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ బుధవారం నగరంలో పర్యటించారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి తాడి తోట ప్రాంతంలో హాస్పటల్ ఆక్యుపేన్సి బిల్డింగ్ ని పరిశీలించారు. భవన విస్తీర్ణాన్ని బట్టి రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం బాలాజీ పేట గేటెడ్ కమ్యూనిటీ బిల్డింగ్ పర్మిషన్ అనంతరం మాత్రమే నిర్మాణం జరిగించాలని అధికారులను ఆదేశించారు. ఫెజిబిలిటీ వెరిఫికేషన్ చేపట్టారు.

సంబంధిత పోస్ట్