ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ

65చూసినవారు
ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ
ఉభయగోదావరి జిల్లాలో గురువారం ఎమ్మెల్సీ సోము వీర్రాజు పర్యటించారు. గోపాలపురం క్రియశీల సభ్యుల సమావేశం అనంతరం ఏలూరు జిల్లాలో పర్యటించారు. పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీని బీజీపే శ్రేణులు సాదరంగా ఆహ్వానిoచి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంటు సభ్యులు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రిభూపతిరాజుశ్రీనివాస వర్మ, ఎమ్మెల్యేలు ధర్మరాజు, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్