అఖండ పవిత్ర గోదావరి గోదావరి నదిలో చెత్త వ్యర్ధాలు తొలగించే భాగంగా రేపు శుక్రవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఏబీవీపీ స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ (SFD) పుష్కర్ ఘాటు వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టనున్నారు. రేపు ఉదయం 6: 00గంటల నుంచి 9:00 గంటల వరకు జరగనున్న కార్యక్రమంలో అఖిల భారత సంఘాలు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఏబీవీపీ కార్యాలయం గురువారం తెలిపింది.