పేదరికం, తల్లిదండ్రుల అవగాహన లోపo, ఆర్థిక బందుల కారణంగా ఏ చిన్నారి అనారోగ్యానికి కూడా గురి అవ్వకూడదని వారికి అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శనివారం అన్నారు. గెయిలు సంస్థ 30 లక్షలు సి ఎస్ ఆర్ నిదులతో ఆనం కళాకేంద్రంలో ప్రారoభించారు. జిల్లాలో 74, 238మంది చిన్నారులలో 1448 మంది పోషకాహార లోపంతో ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరిలో 95 మంది తీవ్ర అనారోగ్యంతో బాధపతున్నారని అన్నారు. దీంతో పిల్లల ఆరోగ్యం పై ప్రతి నెల పౌష్టికాహార కిట్లను అందజేయనున్నారు.