రాజమండ్రి: ఓపెన్ పోరం కార్యక్రమంలో కమిషనర్

74చూసినవారు
రాజమండ్రి: ఓపెన్ పోరం కార్యక్రమంలో కమిషనర్
టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శుక్రవారం రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్గర్ అన్నారు. LRS(లేఅవుట్ రెగ్యులజేషన్ స్కిమ్ ),BPS (బిల్డింగ్ పెనలైజేషన్ స్కీము)లతో టౌన్ ప్లానింగ్ విభాగంలో సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఆన్లైన్ అప్లికేషన్లు కూడా పెండింగ్ ఉండకూడదని తెలిపారు. సిపి కోటయ్య, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్