రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని రాజమండ్రిలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దెల నాసరజీ మాట్లాడుతూ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలో భాగంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు,